KOODALI

Friday, January 22, 2010

TELUGU JOKE

పిసినారి పాపారావు  జుయలరి షాప్ కి వెళ్లి ఈ నగ ఎంత? అని అడిగాడు, దానికి షాపతను ఇరవై వేలు అన్నాడు, పాపారావు వెంటనే బాబోయ్ అన్నాడు, మళ్లీ మరొక నగ చూసి ఇది ఎంత? అన్నాడు దానికి షాపతను "రెండు బాబోయ్ లు" అని జవాబు ఇచ్చాడు. 

No comments: